Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
‘మొన్న మోదీ రేవంత్రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�
Dharmapuri Arvind | రేవంత్ రెడ్డి మీరు మాతో కలవండి.. పదేళ్లలో గుజరాత్కు ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నట్టు ఇటీవలే చెప్పారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ �
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ఓ మహిళ ఆయనను సూటిగా ప్రశ్నించింది. ఎంపీకి ఫోన్ చేసిన ఆమె.. బం�
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి సున్తీ అయిందా.? అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కుమార్ గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ, ధర్మపురి అరవిం
పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
సముద్రంలో వృథాగా పోయే గోదావరి నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
Dharmapuri Arvind | ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కులగణన విషయంలో బీజేపీ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ‘ఎక్స్'లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరుల ఖాతాలను సదరు సోషల్ మీడియా సంస్థ రద్దు చేసింది. నియమ నిబంధనలు పాటించక పోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టిన
మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను