పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
సముద్రంలో వృథాగా పోయే గోదావరి నీటిని వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
Dharmapuri Arvind | ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కులగణన విషయంలో బీజేపీ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ‘ఎక్స్'లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరుల ఖాతాలను సదరు సోషల్ మీడియా సంస్థ రద్దు చేసింది. నియమ నిబంధనలు పాటించక పోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టిన
మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తాలిబన్ల రాజ్యం వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన
Dharmapuri Arvind | త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ కనుమరగువుతుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల వరుసగా చేసిన ఆరోపణలు ఇవి. రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్ వర్గాల్లో ఇవి కల్లోలం రేపుతున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే బీజేపీకిలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మీడియాతో ఆయన మాట్లా�
Dharmapuri Arvind | సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడు అని అన్నారు. అదే కాంగ్రెస్లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారన
TS BJP List | రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి జాబితాను ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.