మన దగ్గర స్టార్ హీరోలు ఎలా ఉంటారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదొక రకమైన ఆటిట్యూడ్ అందరిలోనూ కనిపిస్తుంది. కొందరు మాత్రమే చాలా ఫ్రీగా కనిపిస్తుంటారు. స్టార్ హీరోల దగ్గరికి వెళ్లాలంటే ఏదో తె�
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మల్టీలింగ్యువల్ గా వస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది.
కొద్ది రోజుల క్రితం శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్టు అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బహుభాషా చిత్రంగా ఈ మూవీని ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నా�
తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ఇన్నాళ్లు తమిళ హీరోలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. కాని ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ త్వరలో వంశీ పైడిపల్లితో సినిమా చేయబో�
తెలుగు చిత్రసీమలో అరుదైన కలయికకు రంగం సిద్ధమైంది. సున్నితమైన భావోద్వేగాల్ని తెరపై అందంగా ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల, పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ విలక్షణ నటుడిగా జాతీయస్థాయిలో పేరు �
తమిళ హీరోలు టాలీవుడ్ దర్శకులపై ఫోకస్ పెట్టారు. మన దర్శకులు విభిన్న కథా చిత్రాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి, ధనుష్ స్ట్రైట్ తెలుగ�
కోలీవుడ్ హీరో ధనుష్.. రజనీకాంత్ అల్లుడిగా కాకుండా ఓ స్టార్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన ధనుష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, సింగ�
సిల్వర్ స్క్రీన్ పై కొన్ని సార్లు అరుదైన కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎక్జయిటింగ్ కు గురిచేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది.
ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘జగమే తంతిరం’. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రేక్షకులు ‘జగమే తంతిరం’ సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వై నాట్
టాలీవుడ్ ఇండస్ట్రీపై ఇతర భాషలకు చెందిన హీరోలు బాగా దృష్టి పెడుతున్నారు. ఇన్నాళ్లు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రాలు డబ్ అయి తెలుగులో విడుదల కాగా, ఇప్పుడు ఆయన స్ట్రైట్ మూవీ చేసేందుకు సిద్
ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’ ఇటీవలే విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన చిత్రం కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
ఉప్పెన సినిమాతో తెలుగులోనే కాదు సౌత్ లో పాపులార్టీ అందుకుంది కృతిశెట్టి. సొట్టబొగ్గలతో..కొంటే చూపులతో కుర్రకారులో క్రేజీ అందుకున్న ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా స్టార్ హీరోల సినిమాలలో ఛ