అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీ న�
అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 5ఎస్ (సార్ట్, సెట్ ఇన్
వెస్ట్జోన్ పరిధిలో 141 కేసులు..196 మంది అరెస్టు పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు హైదరాబాద్, జూన్ 18,(నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తున�
లోన్ల పరిమితి 70 లక్షల వరకు పెంపు ఆరోగ్యభద్రత ట్రస్ట్బోర్డులో నిర్ణయం హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పోలీస్ సిబ్బంది ఇంటి నిర్మాణానికి, స్థలం కొనుగోలుకు ఇచ్చే రుణాల పరిమితిని హోదా ను బట్టి రూ.70 లక్ష�
హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో �
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
కోల్కతా: బెంగాల్ లో పరిస్థితి చేజారుతున్నదని గవర్నర్ జగదీప్ ధంకర్ అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల చెలరేగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆయన డీజీపి తదితర పోలీసు ఉన్నతాధికార
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇచ్చి, పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు, టీఆర్ఎస�