హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్రెడ్డి ప్ర స్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రణాళికాబద్ధమైన దాడుల్లో అలసత్వం తగదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీ న�
అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 5ఎస్ (సార్ట్, సెట్ ఇన్
వెస్ట్జోన్ పరిధిలో 141 కేసులు..196 మంది అరెస్టు పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు హైదరాబాద్, జూన్ 18,(నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తున�