కర్నాటక కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, బెంగళూర్కు చెందిన బీ భాస్కర్రావు సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. పోలీస్ బలగాల్లో వివిధ పదవుల్లో పనిచేసిన భాస్కర్ రావును పార్టీలోక�
హైదరాబాద్ : బోధన్ సంఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని, కమిషనర్ ఇతర అధికారులు బోధన్లోనే ఉండి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్రెడ్డి ప్ర స్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రణాళికాబద్ధమైన దాడుల్లో అలసత్వం తగదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార