తెలంగాణ వేదికగా 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి గురువారం పేర్కొన్నారు.
మతపరమైన సంస్థలు, ప్రార్థనా మందిరాలను రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రచారాల కోసం వాడుకోవడం చట్టప్రకారం తీవ్రమైన నేరమని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు.వారికి ఐదేండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని, �
సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సైబర్ బిట్గా పోలీసులు పని చేయాలని రాష్ట్ర డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎప్పీలకు శిక్షణలో భాగంగ�
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి 31లక్షల చెక్కును డీజీపీ శివధర్రెడ్డి అందజేశారు. అంబర్పేట సీపీఎల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన బోయ పాండు, ఆయన భార్య గతేడ�
తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను గాలికి వదిలేయడంతో రోజుకు సగటున 10 రేప్లు, 4 కిడ్నాప్లు, 3 హత్యలు జరుగుతున్నాయి. హతుల్లో ఓ మహిళ ఉంటున్నట్టు డీజీపీ శివధర్
Harish Rao | సీఎం రేవంత్రెడ్డి మెప్పుకోసం, పదోన్నతుల కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న కొందరు అధికారుల తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఒకరిద్దరు అధికారులు రేవంత్ ర
అధికార పార్టీ నేతల సపోర్ట్ ఉంది కదా.. అని ఏది చేసినా నడుస్తది అనుకున్నారు. బాధితులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి గోస పుచ్చుకున్నారు. పాపం పండింది.. చేసిన తప్పుడు పనులకు శిక్ష అనుభవించే రోజు వచ్చింది. స
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో PLGA బటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నా�
Australia Terror Attack | ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్కు హైదరాబాద్తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసుల
‘ఆయుధాలను వదిలేసి.. ప్రజల్లోకి వెళ్దాం’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత 2024లో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలోనే ఆయుధాలు వదిలేయాలన�
Azad | మేం పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట�
Maoists | మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట�
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు (Maoists) అగ్ర నేతలు లొంగుబాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 37 మంది మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట లొంగిపో న�