కొత్తచట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీజీపీ రవిగుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డీ జీపీ కార్యాలయంలో నూతన చట్టాలపై పో లీసులు రూపొందించిన పోస్టర్లు, సీఐడీ అ భివృద్ధి చేసిన స్టాండర్డ్ �
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీసులు విశేష కృషి చేశారని, కోడ్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్టు డీజీపీ రవిగుప్తా తెలిపా�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కొందరు సై�
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నాయకులు శనివారం కలిసి విన్నవించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా భద్రతను పెంచాలని కోరారు. తెలంగాణలో ఎన్�
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ర్టాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు.
భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ విషయమై కవిత బుధవారం డీజీపీతో ఫోన్లో మాట్లాడారు.
జాతరను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందు కు పోలీస్శాఖ ప్రణాళికతో ముందుకు పోతున్నదని డీజీపీ రవిగుప్తా అన్నారు. మేడా రం జాతర పరిసరాల్లో సోమవారం ఎస్పీ శబరీష్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన పర్యటిం�
రాష్ట్రవ్యాప్తంగా 62 మంది డీఎస్పీ (సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె.రాజశేఖర్ రాజును మి�
పోక్సో నేరాలు, లైంగిక దాడులకు వన్స్టాప్ సెంటర్లుగా భరోసా కేంద్రాలు నిలిచాయని డీజీపీ రవిగుప్తా, రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖా గోయల్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 భరోసా కేంద్రాలను అందుబా�
తెలంగాణలో 870 మంది కానిస్టేబుళ్లను సైబర్ వారియర్స్గా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ఉన్నాడని, సైబర్ నేరాలకు సంబంధించిన ఏ సమస్యలైనా వారితో చెప్పుకోవచ్చని డీ�