పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్' అఖిలభారత సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరుకానున్నారు.
ప్రస్తుతం ఉన్న తాతాలిక పోలీస్ అధికారుల సంఘాన్ని రద్దు చేసి, కొత్త సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ రవిగుప్తా, ఐజీపీ పర్సనల్కు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మాజీ కోశాధికారి జీఎస్ రాజు తదితరులు వ
సమర్థ నాయకత్వం వల్ల ఈ ఏడాదంతా తెలంగాణ శాంతిభద్రతలతో పరిఢవిల్లింది. రాష్ట్రంలో ఎక్కడా, ఎలాంటి పెద్ద సంఘటన చోటుచేసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు మినహా ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం