మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో (టీన్యాబ్) ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని జలవిహార్ వద్ద మంగళవారం అవగాహన �
తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన Hawk Eye , TSCOP యాప్లు, ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్ను అరెస్టు చేశారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్లైన్లో అమ్మకానికి ప
RS Praveen Kumar | కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మిపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
DGP Ravi Gupta | రాష్ట్ర డీజీపీ రవిగుప్తా డీపీతో పాకిస్తాన్కు చెందిన ఓ సైబర్ నేరగాడు +92 కోడ్తో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తకు, అతని కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను అడిగగినంత ఇవ
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వా�
DGP Ravi Gupta | తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్ కాల్స�
BRS Party | నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఈ దాడులపై కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్ష�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కొందరు సై�
DGP Ravi Gupta | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్
BRS Party | తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న నేపథ్యంలో, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహంపై గులాబీ నాయకులు డీజ�
‘ఎన్నికల కోడ్ వచ్చి 15 రోజులు పైగా అవుతుంది. మీ జిల్లాల్లో ఒక్క నోటు కూడా దొరకలేదా? మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారా? లేక....’ అంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా పలు జిల్లాల ఎస్పీలు, సీపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట