కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడులు నిత్యకృత్యంగా మారాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ�
BRS | రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దాడులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాను కోరారు. ఈ మేరకు మంగళవారం డ�
పోలీసులు వృత్తితోపాటు ఆయా విభాగాల పోటీల్లో పాల్గొని, ప్రతిభ చాటాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పోలీస్ సంస్మరణ దినం సందర్భంగా గురువారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన పోలీస్ సిబ్బంది�
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. సైబర్ నేరాల అదుపునకు ప్రజలు స్వీయరక్షణ పాటించాలని శనివారం ఎక్స్ వేదికగా కో రారు. బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఓటీపీలు ఇతరు�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనపై కుట్ర జరిగిందని ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ ఆరోపించారు. ఈ కేసులో తాను నిందితుడినో, బాధితుడినో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. కొందరు తనను హతమార్చేందుకు రెక్కీ న�
DGP Ravi Gupta | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా( DGP Ravi Gupta) మంగళవారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Hyderabad | హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్
Rajendranagar PS | దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఇందులో ర�
రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని చెప్పారు. కోర్డు శిక్షలు 41 శాతం, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని వెల్లడించారు.
DGP Ravi Gupta | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఉన్న�
DGP Ravi Gupta | డ్రగ్స్ పెడ్లర్లకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించినా.. సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ట్వీట్(ఎక్స్) చేశారు. తెలంగా
Telangana | శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.