తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై కాంగ్రెస్ నేతలు గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర�
16వ అఖిల భారత పోలీసు బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్నకు రాష్ట్ర పోలీసు శాఖ అతిథ్యమిస్తోందని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మరో 47 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పలు దఫాలుగా డీఎస్పీలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మార్చి 1న నిర్వహించ తలపెట్టిన ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని, బందోబస్తు కల్పించాలని ఆ పార్టీ ప్రతినిధి బృందం డీజీపీ రవిగుప్తాను కోరింది.
BRS Party | మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ డీజీపీ రవి గుప్తాకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని బృందం వినతి పత్రం అందజేసింది.
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. రంగారెడ్డి జిలా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పోలీసు జాగిలాల 23వ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవా
DGP Ravi Gupta | పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ( DGP Ravi Gupta) అన్నారు.
DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు
Telangana | తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శ�
DSP's Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరిని నియమించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం రెమా రాజేశ్వరి రామగుండం పోలిస్ కమిషనర్గా ఉన్నారు. ఈ బాధ్యతల�