Palla Rajeshwar Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో బిహార్, యూపీ వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణ శాంతిభద్రతలు మారా�
మైక్రోఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై తమకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ను సోమవారం కలిసిన బాధితులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్
ఢిల్లీకి రాజైనా.. ఓ తల్లికి కొడుకే అన్న చందంగా తెలంగాణ పోలీస్ బాస్ అయిన తర్వాత డీజీపీ హోదాలో సీవీ ఆనంద్ ఆదివారం తన తల్లి యశోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో ఆయన పంచుకున్నారు. �
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
రాష్ట్ర పోలీస్ శాఖలో సాంకేతికత, ఏఐని పరిధి మేరకు ఉపయోగించి విప్లవాత్మక మార్పులు తీసుకొద్దామని, ఇందుకు అంతా కృషి చేయాలని నూతన డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. సాంకేతికత వినియోగంలో ఏఐ టూల్స్, డ్రోన్ల వినియోగా�
CV Anand | సమైక్య రాష్ట్రంలో నూతన డీజీపీ సీవీ ఆనంద్ఎన్నో సవాళ్లు అధిగమించారన్నారు నూతన డీజీపీ సీవీ ఆనంద్. నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక విజయాలు ఎన్ కౌంటర్స్ & నక్సలైట్లు సరెండర్
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991వ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో అనురాగ్శర్మ, మహేందర్రెడ్డి తర్వాత పూర్తికాలపు డీ�
Telangana DGP | రాష్ట్ర నూతన పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెలాఖరుతో ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఉద్యోగకాలం ముగియనుండగా, ఆయన స్థానంలో ఆనంద్ నియామకం కాన�