దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితులుగా ఉన్న ప్రజలతో మాత్రమే ఉంటుందని అన్నారు. నేరా
రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మణుగూరు పోలీస్స్టేషన్ నూతన భవనా�
పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్య�
DGP CV Anand | ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థ�
రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు
DGP CV Anand | జూబ్లీహిల్స్లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమ
DGP CV Anand | పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధ�
పాస్పోర్ట్ ధ్రువీకరణ ప్రక్రియలో ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతిష్టాత్మక ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర�
రాష్ట్ర డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 9న కురిసిన కుండపోత వర్షంతో సైబరాబాద్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోగా.. అర్ధరాత్రి వరకు గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుక