రాష్ట్ర డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 9న కురిసిన కుండపోత వర్షంతో సైబరాబాద్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోగా.. అర్ధరాత్రి వరకు గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుక
ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 300 నూతన సీసీ టీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రా రంభించారు. బుధవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కెమెరాల వ్యవస్థను ప్రారంభిం
రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్�
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.
దేశంలోనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇటీవలికాలంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, క్ష
పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సీసీడీఎన్ఎస్ 2.0(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం), ఈ-సాక్ష్య అమలుపై డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ పోలీస్ సీవీ ఆ�
తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అసోసియేషన్ ప్రతినిధులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నద�
పోలీస్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ సమర్థంగా ఉండాలని పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీ అభిలాష్ బిష్త్కు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, ఇతర సంస్థాగత అవసరాల విషయ�
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురసరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకుగానూ టీజీ జెన్కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట�
తెలంగాణలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను ప్రత్యక్షంగా కలిసి.. వారి సమస్యలు వింటానని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు గణపతి విదేశాల్లో లేడని, ఆయన ఇండియాలోనే ఎక్కడో ఓ చోట తలద
ఆన్లైన్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.