తెలంగాణలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను ప్రత్యక్షంగా కలిసి.. వారి సమస్యలు వింటానని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు గణపతి విదేశాల్లో లేడని, ఆయన ఇండియాలోనే ఎక్కడో ఓ చోట తలద
ఆన్లైన్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.
Prof K Nageshwar : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్(Prof K Nageshwar)ను అరెస్టు చేస్తారనే వదంతులకు చెక్ పడింది. నాగేశ్వర్ను అరెస్ట్ చేయొద్దని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) స్వయంగా పోలీసులక�
రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం కలియదిరిగారు. దాదాపు మూడు గంటల పాటు కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి డీజీపీ పలు కీలక ఆ
రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విసృ్తతంగా ఉపయోగించ
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న పునరావాసంపై దృష్టి పెట్టాలని ఎస్ఐబీ అధికారులను డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. వారికి తెలంగాణ పోలీస్ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇ�
జగదల్పూర్ (ఛత్తీస్గఢ్) : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
ప్రజా సేవలో భాగంగా రోజుకు 16 గంటలకుపైగా శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం తన బాధ్యత అని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (�
‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టుపై జాప్యం ఎందుకు.. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఎందుకు అరెస్టు చేయరు? ఇప్పటికైనా వెంటనే అరెస్టు చేయాలి’ అని డీజీపీ సీ
Palla Rajeshwar Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్లలో బిహార్, యూపీ వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణ శాంతిభద్రతలు మారా�
మైక్రోఫైనాన్స్ సంస్థల వ్యవహారంపై తమకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయిస్తానని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ను సోమవారం కలిసిన బాధితులు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్