Nagarjuna | ‘ఐదేండ్ల క్రితం బ్యాంక్ అధికారిని అంటూ ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. బిజినెస్లో నేను చాలా స్మార్ట్ అంటూ టెంప్ట్ చేశాడు. తాను చెప్పే ఇన్వెస్ట్మెంట్తో భారీ లాభాలు వస్తాయని చెప్పాడు.
డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలోనే తీవ్ర చర్చకు తెరలేపాయి. ఇటీవల వరంగల్ పర్యటన లో ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురు అ వినీతి అధికారుల్లో గుబులు రేపింది.
జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ను ఆకస్మిక బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ జోన్-7 డీఐజీ కార్యాలయం మహబూబ్నగర్లో కొనసాగుతున్నది.
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన హనుమకొండలోని ఎన్ఐటీలో మీడియాతో మాట్లాడారు.
సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం, అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సేవలు అభినందనీయమని డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు.
తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై ఒకే నంబర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవల కోసం వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ సేవలన్నింటికీ కలిపి 112 నంబర్ అమల్లోకి
Dial 112 | ఇటీవల AI వచ్చాక అనేక పనులు సలువుగా మారాయి. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం.. అనేక సమస్య పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం చూపిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీ స్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చే సిన యంగ్ ఇండియా పోలీస్ సూ ల్(వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనం ద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న �
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వీ చరణ్కుమార్ కుటుంబానికి డీజీపీ సీవీ ఆనంద్ రూ.కోటి బీమా చెకును అందజేశారు. 2018 బ్యాచ్కు చెందిన చరణ్కుమార్ ఈగల్ ఫోర్స్లో డిప్�
నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ పేరొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్ఎస్లో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం
భవిష్యత్తులో సైబర్ నేరాలే అత్యంత సవాల్గా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ముందుకు సాగాలని అధ�