నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ పేరొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్ఎస్లో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం
భవిష్యత్తులో సైబర్ నేరాలే అత్యంత సవాల్గా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ముందుకు సాగాలని అధ�
RS Praveen Kumar | రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్�
తెలంగాణ ప్రభుత్వం, పో లీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఏ ర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పో లీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణ పను ల్లో అలసత్వంపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక
రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది
దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితులుగా ఉన్న ప్రజలతో మాత్రమే ఉంటుందని అన్నారు. నేరా
రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మణుగూరు పోలీస్స్టేషన్ నూతన భవనా�
పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్య�
DGP CV Anand | ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థ�