రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు సేవలందిస్తున్న హోంగార్డులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, వారిపై వెంటనే వేసదింపులు ఆపాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు
DGP CV Anand | జూబ్లీహిల్స్లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమ
DGP CV Anand | పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధ�
పాస్పోర్ట్ ధ్రువీకరణ ప్రక్రియలో ప్రతిభ కనబరుస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతిష్టాత్మక ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర�
రాష్ట్ర డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 9న కురిసిన కుండపోత వర్షంతో సైబరాబాద్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోగా.. అర్ధరాత్రి వరకు గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుక
ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 300 నూతన సీసీ టీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రా రంభించారు. బుధవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కెమెరాల వ్యవస్థను ప్రారంభిం
రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్�
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.
దేశంలోనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇటీవలికాలంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, క్ష