శ్రీశైలం : శ్రావణమాసం వేడుకలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామున ఆలయ ద్వారాలు తెరిచి, భ్రమర
స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్ర�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనాని�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో రేపటి నుంచి టోకెన్లు లే�
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శ
శ్రీశైలం : తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. గురువారం క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం నుంచి నెలాఖరు వరకు భక్తులందరిక�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ వీధులన్నీ కిటకిటలాడగా.. శివన్నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహా
Srisailam Temple | ష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంతోపాటు శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 45 వేలక