Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Ayodhya | అయోధ్యలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ(TTD) ఈవో ఏవి.ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారులు అవగాహన కల్పించార�
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూకాంప్లెక్స్లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంల�
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరి దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ భక్తులు,
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు బారులు తీరారు.
TTD | వేసవి సెలవుల కారణంగా తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరుగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు(Compartments) నిండిపోయాయి.
Komuravelli | సిద్ధిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో 8వ ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాదాపు 50వేల మందికిపైగా తరలివచ్చి, మల్లన్నను దర్శ
Komuravelli | కొమురవెల్లి మల్లికార్జునస్వామి (Mallikarjuna Swamy) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారం ఆలయానికి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ‘మమ్మేలు మల్లన్న సామి, కొరమీసాల సామి�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్గంగ భక్తజన సంద్రమైంది. పెన్గంగ పరివాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్కోటి మధ్య గంగాజాతర సోమవారం సంప్రదాయబద్ధంగా మొదలైంది.