Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారు జాము నుంచి భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ నిర్వహణ కమిటీ తెలిపింది. ఈ నెల 11 నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారని, ఈ నెల 12న గరిష�
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 16 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
శ్రీశైలం : శ్రావణమాసం వేడుకలు శ్రీశైలంలో కొనసాగుతున్నాయి. సోమవారం శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామున ఆలయ ద్వారాలు తెరిచి, భ్రమర
స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్ర�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనాని�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో రేపటి నుంచి టోకెన్లు లే�
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శ
శ్రీశైలం : తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. గురువారం క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం నుంచి నెలాఖరు వరకు భక్తులందరిక�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ వీధులన్నీ కిటకిటలాడగా.. శివన్నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహా