Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 21 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Kedarnath | చార్ధామ్ యాత్రలోని కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది మే 10న కేదార్నాథ్ ధామ్ తెర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం పది రోజుల్లో 2.81లక్షల మంది భక్తులు బాబా కేదార్న�
Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 75వేల మందికిపైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు. వరుసగా �