స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ‘సంక్�
వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్, సోనాల్చౌహాన్ కథానాయికలు. �
వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని ర
కమర్షియల్ సినిమాల్లో ఐటెంసాంగ్ను జత చేయడం..అందులో అగ్ర కథానాయికలు తమ ఆటపాటలతో అలరించే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పాపులర్ అయింది. ఈ వరుసలో చాలా మంది టాప్ హీరోయిన్లు ప్రత్యేక గీతాల్లో భాగమయ్యారు. మంగళూర
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. చరణ్ కెరీర్లో 100కోట్ల షేర్ అందుకున్న మొదటి సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం బుధ�
హీరో చిరంజీవి ప్రస్తుతం తన 154వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా…మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతి హాసన్ నాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ల
చెన్నైలో స్థాపించబడిన శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ప్రతి ఏడాది సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత రెండేళ్లుగ�
‘మాంగళ్యం తంతునానేనా.. మన లైఫ్ లో ఇది జరుగునా…’అంటూ బాధతో పాట పాడుకుంటున్నారు హీరో శర్వానంద్. నా పెళ్లి ఎప్పుడవుతుంది బాబు అనే విసుగు ఆయనలో కనిపిస్తోంది. శర్వానంద్ నటించిన కొత్త సినిమా ‘ఆడవాళ్లు మీక�
రేడీయో జాకీ విజిల్ మహాలక్ష్మి కర్నూల్లో చాలా ఫేమస్. ఈ అమ్మడికి అభిమానులు కూడా ఎక్కువే. మహాలక్ష్మి పోగ్రామ్ చేసిందంటే ఫ్యాన్స్ హంగామాతో అదిరిపోవాల్సిందే. జీవితాన్ని సరదాగా గడిపే ఆ భామ ఓ పోలీస్ అధిక
మండు వేసవిలో వినోదాల జడితో ప్రేక్షకుల మనసుల్ని సేదతీర్చడానికి రాబోతున్నారు వెంకటేష్, వరుణ్తేజ్. వారిద్దరు కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్-3’ మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అనిల్ రా