హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల జీహెచ్ఎంసీ చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఐదు నెలలుగా మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందం�
కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.
ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను గురువారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.718.86 కోట్లుగా చూపెట్టారు.
కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై ఇష్టారీతిన మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ నాయకులు పేర్కొన్నారు.
ఆదివాసీల అభ్యున్నతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. మండలంలోని రౌట సంకెపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు.
మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రాజకీయంగా భిక్ష పెట్టిన మల్కాజిగిరి పార్లమెంట్ను మరిచి కొడంగల్లో అభివ�
చొప్పదండి పట్టణవాసుల చిరకాలవాంఛ ఆయన సెంట్రల్ లైటింగ్ నిర్మాణం ఇక కలేనా? అంటే.. ప్రస్తుత పనుల పరిస్థితి చూస్తే అలాగే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం పట్టణ రూపురేఖలను మార్చేందుకు రహదారి విస్తరణ పనులు చేపట�
ప్రభుత్వం ద్వారా రూ. 250 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే వర్షాకాలం నాటికి బ్రాహ్మ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ నుంచి బ్�
మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వంలోని ఆగిన పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సాగునీరందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
జిల్లాలోని పలు గ్రామాల్లోని పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమ వారం టెలికాన్ఫరెన్స్ ద్వ�
గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు చేపడుతున్న రహదారుల విస్తరణ పనులపై నిధుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బల్దియా.. అభివృద్ధి పనులకు నిధులను కేటాయించలేకపోతున్నది.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని నకిరేకల్ ఎమె ్మల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, పేరెపల్లి, తాళ్లవెల్లంల, నేరడ గ్రామాల్లో ఆదివారం ఆయన వివిధ �
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.