హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు.
నందికొండలో నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో బౌద్ధ క్షేత్రంగా అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆ దిశగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి క�
తండా పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వైఎం తండాల్లో ఎంపీపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పను�
దశలవారీగా ఆదిబట్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు వేదపురి కాలనీలో రూ.7లక్షలతో, 11వ వార్డు బాలాజీ�
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ సంతోష్ను గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ
అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టే అభివృద్ధి పనులలో నాణ్యత లోపించకుండా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
లోకసభ ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. దీంతో శుక్రవారం నుంచి అభివృద్ధి పనులకు లైన్ క్లియర్ కానున్నది. షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో జీహెచ్ఎంసీలో అభివృద్ధికి సంబంధించ�
డివిజన్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంగళ్హాట్ డివిజన్ కార్పొరేటర్ శశికళాకృష్ణ అన్నారు. మంగళవారం గుఫానగర్ ముత్యాలమ్మ టెంపుల్ కమాన్ వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయం�
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరు ఉధృతమవుతున్నది. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ ఈ నెల 18వ తేదీ నుంచి కాంట్రాక్టర్లంతా పనులు మానేసి ‘వీ వాంట్ పేమెంట్స్' సమ్మె చేపడు�
అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొ
‘అయ్యా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మా సిద్దిపేట వెటర్నరీ కళాశాలను రద్దు చేసి, దాని నిర్మాణ పనులను పిల్లర్ల స్థాయిలోనే ఆపి..మీ కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకుపోయావు. కళాశాలకు కేటాయించిన రూ.100 కోట్లు రద్�
ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, అప్పుడైనా, ఇప్పుడైనా అభివృద్ధే తమ ఎజెండా అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎన్నికల
కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్ది�