నల్లగొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 700 కోట్లతో నల్లగొండకు బైపాస్ రోడ్డు నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డు చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ�
చందంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పల్లె దవాఖాన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు పన�
జిల్లాలో ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో
విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్ రూరల్�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో తమ చిరకాల వాంఛ నేరవేరుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నర�
గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులు మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. హుస్సేన్సాగర్ వరద నీటి నాలా, బుల్కాపూర్ నాలా పనులతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) ప�
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వావిల్కోల్ నుంచి బ్రాహ్మణపల్ల�
జిల్లాలో ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన
చందంపేట మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, రేకులగడ్డ, చిత్రియాల, పెద్దమూల, గాగిళ్లాపురం, మానావత్తండా, గన�
నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మండలంలోని కట్టకొమ్ముతండా, గుడ్డి లచ్చాతండా, ముదిగొండ, జర్పులతండా, పాత్లావత్తండాల్లో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ ర�
రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు, పరిపాలన చేసినప్పుడే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో �
తెలంగాణలో రోడ్లు, వంతెనల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేయనున్నది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఎఫ్ఐ) కింద ఈ నిధులను విడుదల చేసేందుకు అంగీకరించింది. ఇందుకు సంబంధిం
దినదినాభివృద్ధి చెందు తూ ఆర్థిక ప్రగతి సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ముందుకు సాగుతుంటే నల్లగొండ మున్సిపాలిటీ మాత్రం ప్రగతికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ వెనక్కి వెళ్తున్నది.