బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు శారీరక మానసిక సామాజికంగా ఎదగడానికి మార్గాన్ని పరిచయ్ క్యాంపర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హర్జీత్ కౌర్ అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై గత ఏడాది కాలంగా టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. ఈ రంగంలో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్లు, (AI startup) మధ్యశ్రేణి కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
దుబాయ్కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ (Viral Post )ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆర్మూ ర్ నియోజకవర్గాన్ని రోల్మోడల్గా నిలుపాలన్న ధ్యేయంతో అభివృద
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని, ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆబార్కీ, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెల�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక అల్ట్రా హై పర్ఫామెన్స్ ఫైబర్ రీయిన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ (యూహెచ్పీఎఫ్ఆర్సీ)ని అభివృద్ధి చేసింది. నిర్మాణ రంగంలో ఉపయోగించేందుకు అవసరమైన నూ
గ్రేటర్లో మరో 114 ప్రధానమైన జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 350కి పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో మేజర్ జంక్షన్లు 114 ఉన్నాయని గుర్తించిన అధికారులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని న�
ఈ స్మార్ట్ లింబ్ ధర రూ.4-5 లక్షలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇలాంటి లింబ్స్ ధర రూ.10-60 లక్షలు ఉంటుందని, దీనితో పోల్చితే ఎంపీకే ధర పది రెట్లు తక్కువ అని వెల్లడించింది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి �
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మ�