రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 20న నల్లగొండ జిల్లా దేవరకొండ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను పురస్కరించుకుని హెలీప్యాడ్ స్థలాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత�
బీఆర్ఎస్ కార్యకర్త, దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఇంద్రోజ్ విక్రమ్ చారి మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
మేలు జాతి పశు సంపద వృద్ధే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ సిబ్బంది పని చేయాలని నల్లగొండ జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి రమేశ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పశు వైద్య కార్యాలయంలో పలు మండలాలకు �
నిబంధనలకు విరుద్ధంగా బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.
దేవరకొండ మండలంలోని చింతబాయి గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశ్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో చేర్పించారు.
భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ నిర్వ�
బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ వీవీ రామారావు శనివారం ఉదయం హార్ట్ ఎటాక్తో హైదరాబాద్లోని వారి నివాసంలో మృతిచెందారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళు�
దేవరకొండ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉత్తమ కండక్టర్, ఉత్తమ డ్రైవర్, ఉత్తమ టీమ్ డ్రైవర్స్, ఉత్తమ మెకానిక్స్, ఉత్తమ శ్రామిక్కి ప్రగతి చక్ర పురస్కరాలను ప్రదానం చేశారు.
దేవరకొండ మండలంలోని సూర్యాతండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే బాన్య బావోజితాండాలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు.
దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు.
ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధి ప్రభుత్వ బాధ్యత అని, భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. వివిధ ప్రాజెక్
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం రత్యతండా, ఎల్లారెడ్డి�
తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండలం మర్రిచెట్టుతండా గ్రామ రైతులు శనివారం తాసీల్దార్ మధుసూదన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నేడు మండలంలోని కొండభీమనపల్లి గ్రామ రైతు వేద�