డాక్టర్ రాములు నాయక్ సేవలు మరువలేమని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన రాములు నాయక్ సంతాప �
ప్రభుత్వ కళాశాల జేఎల్స్కి అదేవిధంగా, పాఠశాల ప్రిన్సిపాల్స్ కి గెజిటెడ్ హోదా ఉంది కానీ, అనునిత్యం అందుబాటులో ఉంటున్న తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కి, కళాశాలలోని జేఎల్ కి గెజిటెడ్ హోదా లేదని, వార
పల్లా నరసింహారెడ్డి సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలంలోని పడమటపల్లి
సీపీఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మంగళవారం మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలం భీమనపల్లిలో రూ.50 లక్షల
దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు, వివిధ విభాగాల సిబ్బం
నల్లగొండ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్లో దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన పోలగోని సృజన్ గౌడ్ సిల్వర్ మెడల్ సాధించ�
ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పం�
దేవరకొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన బుడిగ లచ్చయ్య మృతి బాధాకరం అని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 200 మంది