దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు.
ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధి ప్రభుత్వ బాధ్యత అని, భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. వివిధ ప్రాజెక్
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం రత్యతండా, ఎల్లారెడ్డి�
తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేవరకొండ మండలం మర్రిచెట్టుతండా గ్రామ రైతులు శనివారం తాసీల్దార్ మధుసూదన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నేడు మండలంలోని కొండభీమనపల్లి గ్రామ రైతు వేద�
క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను మా అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.
TUWJ | తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న సభకు దేవరకొండ నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ దేవరకొండ కేంద్రం నుంచి బయలుదేరారు.
దేవరకొండ నియోజవర్గ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో గల దొంతినేని సంపత్ అమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. బుధవారం దేవరకొండలోని పల్లా పర్వంత్ రెడ్డి భవన్లో జరిగిన పార్టీ మండల కౌన్సిల్ సమావే�
దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈ నెల 28న బుధవారం ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు దీటుగా విద్యాబోధన సాగిస్తున్నట్లు నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటయ్య, సీనియర్ అధ్యాపకుడు లింగా
రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతూ రైతులు ఆవేదన చెందుతున్నారని, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభ
కార్మిక పక్షపాతి స్వర్గీయ నాయిని నరసింహారెడ్డి అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నాయిని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేవరకొండ మండలంలోని పెంచికల్ పహాడ్లో ఉన్న గురుకుల సీఓయీకి చెందిన కేతావత్ అఖిల ఆదివారం వెలువడిన ఎప్సెట్ ఫలితాల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 901 ర్యాంక్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.క�
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, తిరిగి కేసీఆర్ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.