ఐజ్వాల్: మణిపూర్లో చర్చిల కూల్చివేతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చాయని ఆరోపిస్తూ మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వనరాంచువాంగ తన పదవికి రాజీనామా చేశారు.
దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకొంటున్న బీజేపీ, భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరును ఎంత దుర్మార్గంగా ధ్వంసం చేసిందో మరోసారి బయటపడింది. కర్ణాటకలో ఏ కాంట్రాక్టు ఖరారు కావాలన్నా 40 శాతం కమీషన్ ఇవ్వనిద�
ఇప్పుడు తెలంగాణలో మేక-కుక్క కథే నడుస్తున్నది. ఒకరు వస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు. ఇంకొకరు వస్తారు.. అదే అబద్ధాన్ని మళ్లీ చెప్తారు. ఇవతలి వాళ్లు అది అబద్ధమని ఖండిస్తుంటారు. కానీ అవతలివాళ్లు తాము చె�
డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా మంగళవారం రూ.150 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు బుధవారం దహనం చేశారు. తెలంగాణ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ బీవీ సివంగకుమారి, డైరెక్ట
దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పు�
తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యాన్ని కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్రానికి ఇది పెద్ద మచ్చ తీసుకొస్తుందని స్పష్టం చేశారు
హైదరాబాద్ : నదులను నాశనం చేసేది మన మానవ జాతినే. మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతుంది. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నదుల ప
Minister Koppula | బీజేపీ పార్టీకి ఉన్న చరిత్రల్లా విధ్వంసం, విద్రోహం సృష్టించడం, దాడులు, హత్యలకు పాల్పడడం. అంతే తప్పా ప్రజా సంక్షేమం ఏమీ లేదని ఆ పార్టీపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.