హైదరాబాద్ : నదులను నాశనం చేసేది మన మానవ జాతినే. మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతుంది. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నదుల ప
Minister Koppula | బీజేపీ పార్టీకి ఉన్న చరిత్రల్లా విధ్వంసం, విద్రోహం సృష్టించడం, దాడులు, హత్యలకు పాల్పడడం. అంతే తప్పా ప్రజా సంక్షేమం ఏమీ లేదని ఆ పార్టీపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.