అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�
Ambedkar statue | నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు.
Destroyed | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గురువారం దేశిదారు మద్యం బాటిళ్లు ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ రమేష్ కుమార్ తెలిపారు.
మార్చి3న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూసేవేసిన తర్వాత కోడ్ విరుద్ధంగా గూడెం వైన్స్ షాప్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని ఆ ఎన్నికల సమయంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగులమందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయ
CM Chandrababu | వైసీపీ ఐదేండ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లుగానే పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపవ్రితం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
Elephants Attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చ