Farmer Collapses | చేతికి అందివచ్చిన పంటను అధికారులు నాశనం చేశారు. ట్రాక్టర్లతో చేనును ధ్వంసం చేశారు. రైతు, అతడి భార్య వేడుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో కోతకు వచ్చిన పంట నాశనం కావడం చూసి తట్టుకోలేక �
Dressed As Bear Destroys Cars | ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగించేందుకు నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. ఎలుగుబంటి వేషం వేసి ఖరీదైన కార్లను నాశనం చేశారు. బీమా డబ్బు కోసం ప్రయత్నించారు. అయితే దర్యాప్తు చేసిన అధికారులు అసలు గు�
Uddhav Thackeray | లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ‘దొంగ మార్కెట్’ను నాశనం చేస్తామని శివసేన (యూటీబీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. గతంలో తమ స్నేహాన్ని చూసిన బీజేపీ ఇప్పుడు తమ ఎన్నికల గుర్తైన కాగడ మంటల సెగ చూస్తుందని మండి�
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది. అయితే నాణానికి మరో వైపు �
యుద్ధ విద్యల్లో చివరిదైన దండాన్ని మాత్రమే నమ్ముకుని బీజేపీ దేశమంతా అరాచకీయం చేస్తున్నది. బీజేపీ ఎన్నెన్ని ప్రభుత్వాలను ఎట్లా కూలదోసిందో కొత్తగా ఏకరువు పెట్టడం లేదు. షర్మిలకు తన అన్నతో ఉన్న గట్టు పంచాయ�
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. కానీ, మోదీ ప్రభుత్వం దీంట్లోనూ విఫలమవుతున్నది. ‘బహుళ రాష్ర్టాల సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022’ను కేంద్రం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సహకార వ్యవస్థను బలోపేతం చ
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నప్పటికీ నిధులు ఇవ్వడంలో వివక్ష చూపి కుట్రలు పన్నిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. అఖిల భారత మిడ్ డే మీల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ)2వ జాతీయ మ�
చేతివృత్తులను నాశనం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యేల
సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ చేరాలని భారత రాజ్యాంగం పేర్కొంది. సమాజ వనరులను సమిష్టి ప్రయోజనాల కోసం వాడుకోవాలని చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రూపొందించే �