రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మున్సిపాలిటీ పరిధిలో 215 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 14 మున్సిపాలిటీలు వర్షాలు, వరద ప్రభావానికి గురయ్యాయని �
ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలతో రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలపై వాగులు ఉప్పొం గడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకల కు తీవ్ర ఆటంకం ఏర్పడ
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
భారత ఆర్మీ వ్యవస్థను నాశనం చేసే పథకం అగ్నిపథ్ అని కార్గిల్ హీరో, రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ భక్షి అన్నారు. ఈ పథకం వ్యవస్థను షార్ట్ టర్మ్గా మార్చేసే విధానమని వెల్లడించారు. ఇలాంటి విధానాలు భారత ఆర్మీ�
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
బ్యాంకు దోపిడీగాళ్లకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వ పాపాల పుట్టను త్వరలోనే పగులగొడతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో తెలివితక�
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అందుకు గాను బీజేపీని తరిమి తరిమి కొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూ�
గాంధారి: మొక్కజొన్న చేనులో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించిన కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దన్సింగ్ తండా శివారులో రతన
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోకి తాలిబన్లు ప్రవేశించడంతో అక్కడి అమెరికా రాయబార కార్యాలయం అధికారులు కీలక పత్రాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. అత్యవసర విధ్వంస సేవల్లో భాగంగా సున్నితమైన పత్రాలు, ఫ�