జోగుళాంబ తల్లి చల్లని చూపు, ఆశీర్వాదం రాష్ట్రంలోని అందరిపై ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. మంగళవారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని పద్మారావు గౌడ్ కు�
హైదరాబాద్ : సికింద్రాబాద్లోని చరిత్రాత్మకమైన చిలుకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శ
– లబ్ది దారునికి ఎల్వోసీని అందజేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ : ఆపత్కాలంలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి ఆపద్భాంధులా మారుతోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర�
సికింద్రాబాద్ : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర�
సికింద్రాబాద్ : మోండా డివిజన్లోని టకార్ బస్తీలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుటుంబం అధ్వర్యంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. టీఆర్ఎస్ యువనాయక�
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, సంక్షేమం, అభివృద్ధిలో సికింద్రాబాద్ను అగ్రస్థానంలో తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు�
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి ,
సికింద్రాబాద్ : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. బుధవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ సామల హేమతో �
కాచిగూడ : తెలంగాణ ప్రభుత్వం పేద, మద్యతరగతి ప్రజల కోసం నాణ్యమైన వైద్య సేవలను అందిస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని కామ్గార్నగర్లో శుక్రవారం బస్తీ దవాఖానను డ�
సికింద్రాబాద్ : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయా�
సికింద్రాబాద్ : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స జరిపించుకోడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహయనిధి (ఎల్ఓసీ)ని అందజేశారు. సీతాఫల్మండికి చెందిన సడి�
సికింద్రాబాద్, జూన్ 26: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. శనివారం చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్లో రూ. 44 లక్షలతో వాకి�
సికింద్రాబాద్, జూన్ 22: సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడం కోసం నిరంతరం వారికి అందుబాటులో ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండి డివిజన్�
సికింద్రాబాద్, జూన్ 17: ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. వర్సిటీ సిబ్బంది సంక్షేమంతో పాటు విద్యార్థుల వసతుల మెరుగుదలకు కృషి చేస్తామని చెప్ప