సికింద్రాబాద్, జూన్ 14 : ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సం క్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతుందని, వీటిని సికింద్రాబాద్ పరిధిలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్�
సికింద్రాబాద్, మే 27: కొవిడ్ టీకాలు తీసుకొనే వారికి సరైన వసతులు కల్పించి ఇబ్బందులు రాకుండా చూడాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ వ
సికింద్రాబాద్, మే 26: వ్యాక్సిన్ వేసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కాకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం నుంచి సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన�
సికింద్రాబాద్, మే 11 : ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని, లాక్డౌన్లో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కరోనా వచ్చినవారికి ఆక్సిజన్ సిలిండర్లను ఉచిత�
ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేత సాయం కోసం అర్ధరాత్రి అయినా మా తలుపులు తెరిచే ఉంటాయి.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, మే 6 : పేదల ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటామని డిప్యూటీ స్పీకర్ ప�
సికింద్రాబాద్, మే 5: ఉస్మానియా యూనివర్సిటీలోని క్యాంపు నం.6లో నెలక్నొ విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. క్యాంపు నం. 6కు చెందిన దాదాపు 30 మ
నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలు సుఖఃసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. బ్రాహ్మణ సేవా వాహిని రూపొందించిన నూతన తెలుగు సంవత్సర పంచాంగాన్ని పద్మారావుగౌడ్ ఆయన నివ�
రూ.6 కోట్ల వ్యయంతో లాలాపేట బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తి తప్పిన ఇబ్బందులు వ్యక్తం చేస్తున్న ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు�
సికింద్రాబాద్, మార్చి 26: నిత్యం ప్రజలకు చేరువగా ఉంటు వారికి అనువైన విధంగా సేవలు అందించడం కోసం కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్మండిలోని నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్య�
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ ఓట్లు అభ్యర్థిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్, మార్చి 12 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీ వచ్చేలా టీఆర్�