ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసకారి రేవంత్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ని
స్వరాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చి ఆదరించారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. చెరువులపై హక్కులు కల్పించి, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చే
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్లీల కార్యక్రమాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పలుచోట్ల రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తారాజ
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బం
BRS leaders | తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేత ఈటల రాజేందర్ కులాన్ని వాడుకుంటున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మత్స్య సహకార సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్ విమర్శించారు.
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరసరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం వరంగల్ సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యతా
మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సర్వసభ్య సమావేశం ఉమ్మ
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, 30 ఏండ్లుగా రిజర్వేషన్ల తేల్చకుండా చోద్యం చూస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మె ల్యే నన్నపునేని నరేం�
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ �
మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో మంగళవారం జరిగే బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదా
మంత్రి హరీశ్రావుపై మాట్లాడే హక్కు ఏపీ మంత్రులకు లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. గురువారం శానసమండలిలోని తన చాం�