రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిప�
మంత్రి కొండా సురేఖ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఓ సినీ కుటుంబ వ్యక్తిగత విషయాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చకెక్కిన ఆమె.. తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై నోరుపారేసుకున్నారు.
మాజీ మం త్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం శాసనమం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయ హస్తంలో ఇచ్చిన హామీలో భాగంగా ముదిరాజ్లకు చెరువులు, కుంటలు, గుట్టలపై హక్కులు కల్పించాలని ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకా�
గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్లు కట్ చేసి, పటాకులు పేల్చి స�
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసకారి రేవంత్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపల్ కేంద్రంలో ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ని
స్వరాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చి ఆదరించారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. చెరువులపై హక్కులు కల్పించి, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చే
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్లీల కార్యక్రమాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పలుచోట్ల రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తారాజ
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బం
BRS leaders | తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేత ఈటల రాజేందర్ కులాన్ని వాడుకుంటున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మత్స్య సహకార సంస్థ చైర్మన్ పిట్టల రవీందర్ విమర్శించారు.
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరసరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం వరంగల్ సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యతా
మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సర్వసభ్య సమావేశం ఉమ్మ