ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, 30 ఏండ్లుగా రిజర్వేషన్ల తేల్చకుండా చోద్యం చూస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మండిపడ్డారు.
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మె ల్యే నన్నపునేని నరేం�
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ �
మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో మంగళవారం జరిగే బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ సుబేదా
మంత్రి హరీశ్రావుపై మాట్లాడే హక్కు ఏపీ మంత్రులకు లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. గురువారం శానసమండలిలోని తన చాం�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ స్పష్టం చేశారు.
: కొమ్మాల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వైపున 65 అడుగుల ఎత్తుతో దాతల సహ క�