రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులను అందలమెక్కించడమే పనిగా పెట్టుకున్నది. అందులో భాగంగా అవినీతి ఆరోపణలు, వివాదాలను ఎదుర్కొంటున్న ఓ అధికారిని డిప్యూటేషన్పై ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనే�
Deputation | ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై మరో పాఠశాలకు పంపించడం పట్ల వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్ల�
పేద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకల వసతులతో ఉన్నత పాఠశాలను నిర్మింపజేశారు. ఎల్లారెడ్డిపేట (Yellareddipet), వీర్నపల్లి ఉమ్మడి
దేవాదాయ, ధర్మాదాయ శాఖలోకి ఇతర శాఖల ఉద్యోగులను డిప్యూటేషన్పై ఇవ్వాలంటూ ఆ శాఖ కమిషనర్ వెంకట్రావు ఈ నెల 9న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్తోపాటు పలు శాఖలకు లేఖలు పంపారు.
సచివాలయంలో సుదీర్ఘంగా డిప్యూటేషన్పై కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గర పీఎస్లుగా, పీఏలుగా, వివిధ విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లుగా, ఇతర హోదాల�
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణగా ఏర్పాటైన హైడ్రా యాక్షన్లో దూకుడు పెంచింది. ఇప్పటికే గడిచిన నెల రోజులుగా కబ్జా రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ రూపొందించుకుని ఇందుకు
వైద్యారోగ్య శాఖలో ఓ వైద్యురాలికి ఇచ్చిన డిప్యుటేషన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్యశాఖలో అన్ని రకాల డిప్యుటేషన్, వర్ఆర్డర్స్ను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మా నాన్న ఇంజినీర్. సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేశారు. నేను మెడిసిన్ చదవాలని ఆయన కోరిక. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత ఆరోగ్యశాఖలో ఉద్యోగం వచ్చింది. గాంధీ, నిలోఫర్, నిమ్స్, టీబీ
దవాఖానల్లో పనిచేశాను. �
నిర్దేశిత కాలపరిమితికి మించి డిప్యుటేషన్పై ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హెచ్చరించింది. డిప్యుటేషన్లపై స�
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ తన రొటీన్ డ్రామా మొదలుపెట్టింది. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతిప
సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన సంస్థే సమస్యాత్మకంగా మారింది. కృష్ణా నది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా రివర్