పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బ్యాంకు ఖాతాలో జమకాగానే, ఆమొత్తాన్ని గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి మళ్ళించాల్సి ఉండగా, రెండున్నర నెలలకు పైగా సంబంధిత అధికారి ఖాతాలోనే ఉంచటం, అడిగిన �
Man Beats Bank Manager | ఫిక్స్డ్ డిపాజిట్పై పన్ను విధించి మినహాయించినందుకు బ్యాంక్ మేనేజర్పై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో బ్యాంక్ మేనేజర్ను అతడు కొట్టాడు. ఈ వీ�
Bank Refuses To Return Deposit | డిపాజిట్ తిరిగి ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించారు. కుమార్తె పెళ్లి కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 52 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. గెలిచిన అభ్యర్థితోపాటు సమీప ప్రత్యర్థి మినహా మిగతా ఎవరికీ డిపాజిట్ దక్కలేదు.
Rs.2,000 Notes: మీ దగ్గర ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయా. వాటిని మార్చుకునేందుకు ఆర్బీఐ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇన్సూర్డ్ పోస్టు లేదా టీఎల్ఆర్ చేయాలని సూచించింది. ఈ రెండు పద్ధతుల్లో ఆ నోట్లను మార్చుకునే అవ�
Minister Niranjan Reddy | రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy) వెల్లడించారు.
పెట్టుబడి సాధనాల్లో పోస్టాఫీసు పత్రాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని, రిస్క్ లేకుండా వడ్డీ సైతం లభిస్తుందని తెలిసిందే. అయితే కొద్ది సంవత్సరాలుగా వీటి వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు వేగం�
మీరు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి బదులు మీ బ్యాంక్ ఖాతాలో జమచేయాలనుకుంటున్నారా? వాటిపై సర్వీస్ చార్జీలు పడే అవకాశం ఉంది ఒకసారి మీ బ్యాంక్తో ఒకసారి చెక్ చేసుకోండి.
రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి, ఇతర నోట్లతో మార్పిడి చేయడానికి బ్యాంక్లు నిరాకరిస్తే ఖాతాదారులు ఏమి చేయాలో రిజర్వ్బ్యాంక్ వివరణ ఇచ్చింది. సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నామని, ఖాతాదారులు వార
రాజస్థాన్లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. నాగౌర్ జిల్లాలోని డెగానా, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ అధికారులు కనుగొన్నారు. అత్యంత అరుదుగా లభించే ఈ ఖనిజాన్ని దేశంలో తొలి�
పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు సాయం అందిస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తూ ఆసరా అ�
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�