రైతన్నలకు మొన్ననే వానకాలం పంట ఉత్పత్తులు అమ్మిన డబ్బులు చేతికొచ్చినయ్. ఆ ఆనందంతో అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నారు పోయగా.. సంకాంత్రికి ముందే నాట్లు వేయాలని తహతహలాడుతున్నారు. ఎవుస�
రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగలోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. వడ్డీ వ్యాప
మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని, ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఓటరు నమోదుపై డ్రామాలకు తెరతీసిందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ�
పెట్టుబడికి ఇబ్బంది లేదు.. వానకాలం పంట సాగుకు ముందే ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డయి. వరి నాట్ల కోసం ఎరువులు సిద్ధం చేసినం. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కోసం సమయానికి రైతుబంధు డబ్బులు అందిస్తున్న ప్రభుత్వాని�
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేశామ�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో
స్వరాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ అన్నపూర్ణ జిల్లాగా అవతరిస్తున్నది. కృష్ణా, మూసీ పరవళ్లకు కాళేశ్వరం జలాలు తోడవడంతో బీడు భూములన్నీ సస్యశ్యామలమై రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నది. గత యాసంగిలో 10.74 లక్షల ఎక
తెలంగాణ ప్రభుత్వం వానకాలం పంటకు సంబంధించి రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో పల్లెల్లో పైసల పండుగ వాతావరణం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలు కళకళలాడు�
వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది �
జిల్లాలో రైతుబంధు సంబురం నెలకొంది. వానకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేల చొప్పున జమ చేసింది. సెల్ఫోన�
తెలంగాణ సర్కారు అన్నదాతలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. వానకాలం, యాసంగికి సంబంధించి ఒక్కో సీజన్కు రూ.5 వేల చొప్పున యేడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు ఎనిమిది విడుతలుగా అందించగా.. మంగ
ఎఫ్డీలపై వడ్డీని 5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూన్ 22:దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి పెంచింది. రూ.2 కోట్ల లోపు టర్మ్�
తాళ్లరాంపూర్ సొసైటీలో డబ్బులను డిపాజిట్ చేసిన తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో తాళ్లరాంపూర్ విండో మాజీ చైర్మన్ సోమచిన్న గంగారెడ్డి ఇంటి ఎదుట మం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడో కొత్త రూల్ను తీసుకువచ్చింది. ఒకవేళ బ్యాంక్లో 20 లక్షలు డిపాజిట్ చేసినా లేక విత్డ్రా చేసినా.. ఆ సమయంలో ఆధార్ లేదా పాన్ నెంబర్ను వెల్లడించాలని ప్రభుత్వం �