స్వదేశీ యుద్ధ విమానాల కొనుగోలులో అత్యంత భారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ గురువారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో కుదుర్చుకుంది. రూ.62,370 కోట్ల విలువైన ఈ ఒప్పందం కింద 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమా�
అగ్ని-5 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని పరీక్షించారు.
నగరంలోను మొట్టమొదటగా నిర్మించదలిచిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు వీడటం లేదు. ఓవైపు రక్షణ శాఖ భూములిచ్చిందని అధికారులు చెబుతున్నా... ప్రైవేటు ఆస్తుల సేకరణ అత్యంత క్లిష్టంగా మారింది. ఇ�
ఆకాశ్ ప్రైమ్ మిసైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, దీనిని బుధవారం లద్దాఖ్లో పరీక్షించారు. 4,500 మీటర్ల ఎత్తులో పని చేసే విధంగా దీనిని రూపొందించారు. రెండు అత్యంత వేగ
ఇటీవల పాకిస్థాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఈ నెల 1 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది.
ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(అమ్కా) ఎగ్జిక్యూషన్ మోడల్ తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలియచేశారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళ
రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాల కిటికీ తెరలను(విండో షేడ్స్) మూసివేసి ఉంచాలని డీజీసీఏ శనివారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక సైన్య స్థావరాల వద్ద టేకాఫ్, ల్యాండింగ్ అవు�
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్' దాడుల్లో 200 మందికిపైగా పాకిస్థానీలు మరణించారు! వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా, మిగిలినవారు సైనికులు. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్�
ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని రక్షణ శాఖ ఆయుధ కర్మాగారం నుంచి రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్కు చేర వేస్తున్న ఉద్యోగి రవీంద్రకుమార్, అతడి సహాయకుడిని యూపీ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశా�
దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు రాష్ట్రం నుంచి 138 మంది అతిథులు హాజరుకానున్నట్టు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. వీరిలో వివిధ రంగాలకు, పలు ప్రభుత్వ శాఖలకు చెందినవారు ఉన్నట్టు వెల్లడించింద�
ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు(స్కైవే) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురు, శనివారాల్లో సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు.
నౌకా దళానికి అవసరమైన 26 రాఫెల్ - ఎమ్ జెట్లను, మూడు స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలి�