తెలంగాణ అసొసియేషన్ ఆఫ్ డెన్మార్క్ అధ్యక్షుడిగా ఉపేందర్గౌడ్ ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన ఉపేందర్గౌడ్ డెన్మార్క్లో స్థిరపడ్డారు. ఉపేందర్ తండ్రి జీడయ్య రిటైర్డ్ �
MJ Akbar | భారత విదేశాంగశాఖ (Indian foreign ministry) మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ (MJ Akbar) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ను పాముతో పోల్చారు. అబద్ధాలతో కాలం గడుపుతున్న, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు
ప్రజా జీవనం సంతోషకరంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత దేశం అట్టడుగున ఉన్నది. 147 దేశాల పరిస్థితులను అధ్యయనం చేసి, గురువారం విడుదల చేసిన ఈ నివేదికలో భారత్ 118వ స్థానంలో ఉంది.
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే డొనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాలపై బల ప్రదర్శనకు దిగుతున్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్పై ట్రంప్ బెదిర�
వ్యవసాయ రంగంలో విడుదలయ్యే ఉద్గారాలపై పన్ను విధించాలని డెన్మార్క్ నిర్ణయించింది. పశువులు విడుదల చేసే అపానవాయువు మీథేన్ను కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. వాతావరణ మార్పులతో పోరాడటం కోసం కొన్ని నెల�
Air India Flight Diverted | దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్కు మళ్లించారు. కోపెన్హగాన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇం�
Greta Thunberg | గాజాపై ఇజ్రాయిల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) ను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్హాగన్లో జరిగిన ఓ కార్�
Breakfast Choice : ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఏకాగ్రత పెరగడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
తమ జీవిత కాలం ఎంత అనే విషయంలో చాలా మంది పెద్దగా ఆలోచించరు. అయితే అన్ని విషయాల్లో ముందుగా ప్లాన్ చేసుకునే వారు ఈ విషయంలో ఉత్సుకతతో ఉంటారు. ఇక ఓ ఏఐ టూల్ (AI Tool) యూజర్ల జీవితాన్ని విశ్లేషించి వారు ఎప్పు�
డెన్మార్క్ ఉత్తర ఐరోపాలో ఉన్న దేశం. ఈ దేశంలో రాజ్యాంగబద్ధ రాచరిక వ్యవస్థ అమల్లో ఉన్నది. దాని రాజధాని కోపెన్ హేగన్. వారి మాతృభాష డానీష్. మతం క్రైస్తవం. ఈ దేశంలో సహకార పాల ఉత్పత్తి పరిశ్రమ ప్రసిద్ధి గాంచ�
ప్రపంచంలో సంతోషకర దేశాల జాబితాలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మన కంటే పొరుగు దేశాలు నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ జాబితాలో ముందున్నాయి. 150 దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఐక్యరాజ్యసమితి సైస్టె�
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ అండ్రీ హెన్రిక్, యువరాణి మేరీ ఎలిజబెత్ ఆదివారం భారత్ చేరుకొన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత డెన్మార్క్ రాజకుటుంబీకులు భారత్ పర్యటనకు ర�
చ్చే ఏడాది జరుగనున్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1 ప్లేఆఫ్ పోరు కోసం శనివారం ఆల్ఇండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) భారత జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 3, 4న డెన్మార్క్తో జరుగనున్న పోరు కోసం ఐదుగురితో కూడిన జ�