ప్రపంచంలో సంతోషకర దేశాల జాబితాలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మన కంటే పొరుగు దేశాలు నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ జాబితాలో ముందున్నాయి. 150 దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఐక్యరాజ్యసమితి సైస్టె�
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ అండ్రీ హెన్రిక్, యువరాణి మేరీ ఎలిజబెత్ ఆదివారం భారత్ చేరుకొన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత డెన్మార్క్ రాజకుటుంబీకులు భారత్ పర్యటనకు ర�
చ్చే ఏడాది జరుగనున్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1 ప్లేఆఫ్ పోరు కోసం శనివారం ఆల్ఇండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) భారత జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 3, 4న డెన్మార్క్తో జరుగనున్న పోరు కోసం ఐదుగురితో కూడిన జ�
Human relations | ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవనశైలి మరెన్నో ఇతరత్రా కారణాలతో ప్రతి ఏడాది వందలాది మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ ప్రక్రియలో తల్లితండ్రులని వదిలి
యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు.
కోపెన్హెగన్: డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న ఫీల్డ్స్ షాపింగ్ మాల్లో ఇవాళ ఓ షూటర్ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. గన్తో మాల్కు ఎంటర్ అవుతున్న ఆ షూటర్ ఫోటోను రిలీజ్ �
Denmark | ఐరోపా దేశం డెన్మార్క్ (Denmark) రాజధాని కోపెన్హగెన్ కాల్పులతో దద్దరిల్లింది. కోపెన్హగెన్లోని ఫీల్డ్స్ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు.
భారత్, ఇండోనేషియా థామస్కప్ ఫైనల్ నేడు బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. ఏడు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక థామస్కప్లో ఫైనల్ పోరుకు తొలిసారి దూసుకొచ్చిన భారత్
PM Modi | ప్రధాని మోదీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్లో పర్యటించనున్నారు.
భారత మహిళల డబుల్స్ చరిత్రలో నయా అధ్యాయం ఆవిష్కృతమైంది! ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి మన అమ్మాయిల జంట సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి టైటిల్ నెగ్గ
2021కిగాను ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాల( safest city ) జాబితాను రిలీజ్ చేసింది ఓ సర్వే. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రతి ఏటా ఈ సర్వే నిర్వహిస్తుంది.