భారత్లో అభివృద్ధి చేసిన మొదటి డెంగ్యూ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను ‘టెట్రావాక్స్-విడి’ అని పిలుస్తున్నారు. నాలుగు రకాల డెంగ్యూ
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల తో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామం ది డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తది
సంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం పడకేయడంతో విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. విపరీతంగా దోమలు పెరిగి డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రభు త్వం, అధికారులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.
Dengue | పొరుగు రాష్ట్రమైన కర్ణాటక డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నది. ఈ క్రమంలో డెంగ్యూని ఎపిడెమిక్గా ప్రకటించింది. దీంతో పాటు కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ని సవరించేందుకు నియమాలను రూపొందించ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో డెంగీ మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా తడ్కపల్లిలో డెంగీతో వివాహిత మృతిచెందింది. తడ్కపల్లినికి చెందిన సుతారి కనకలక్ష్మి(28) రెండు నెలల కింద డెంగీ బారిన పడటంతో సిద�
సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టిన వేళ.. ఆ ఆరోగ్య కేంద్రానికి ఆయా భర్తే దిక్కయ్యాడు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రి డోర్లు తెరిచి కాపలాగా కూర్చున్నాడు. కానీ, అందులో పనిచేసే వైద్యుడు సహా ఇతర సిబ్బంది ఎవరూ
ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబుతోప�
మెదక్ జిల్లాలోని గిరిజన తండాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఏ తండాల్లో చూసినా మురుగు కాల్వలు శుభ్రం లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో తండాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానకు చికిత్స కోసం సోమవారం భారీ సంఖ్యలో రోగులు తరలివచ్చారు. గ్రామాలు, తండాలు అపరిశుభ్రంగా తయారు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది.
రాష్ట్రంలో డెం గీ, ఇతరత్రా జ్వరాలతో దవాఖానల్లో బెడ్లు దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుం టే.. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ప్రశ్నించారు. పీసీసీల కోసం, మంత్రి పదవుల కోసం ఢిల్�
Dengue | వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ దోమల ద్