దేశాన్ని ఏకతాటిపై నిలపడానికి కొత్త తరానికి అవకాశం కల్పించడానికే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భ�
ప్రజాస్వామ్య విలువలు, సమగ్రతను కాపాడేందుకు రాజీవ్గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సీఎం రేవంత్రెడ్డి ఉల్లంఘించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నే
న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా అంటూ ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు.
‘తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం’ అనేది రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైనది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే 90 శాతం అట్టడుగు కులాలు, వర్గాల అస్తిత్వం అన్న వాస్తవాన్ని కనుమరుగు చేస్తున్న రాజకీయ పార్�
Kangana Ranaut | కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీపై బీజేపీ నాయకురాలు, మండీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ సెటైర్ వేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మండి జిల్లాలోని భీమకాళీ ఆలయం పరిసరాల్లో బీజేపీ
కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వంపై కేరళ సీఎం విజయన్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాన్ని మోదీ సర్కార్ ప్రమాదం లో పడేస్తున్నదని శనివారం విమర్శించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చ
KCR | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ.. ప్రతిపక్షాలను నామరూపా�
Putin: అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదు అని పుతిన్ అన్నారు. తాజాగా జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విక్టరీ సాధించిన తర్వాత పుతిన్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల పట్ల �
Ashwini Vaishnaw | లోక్సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిదని స్వీప్ నోడల్ అధికారి, మంచిర్యాల ఆర్డీవో కిషన్ అన్నా రు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.