Rahul Gandhi | ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్కు పొంచిఉన్న ముప్పు అని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. కొలంబియా
Sudershan Reddy | ప్రతిపక్ష పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (Justice B Sudershan Reddy) నక్సలిజానికి అనుకూలంగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) చేసిన విమర్శలపై ఆయన
సమాజంలోని అసమానతలను పరిష్కరించకుండా ఏ దేశమూ నిజమైన ప్రగతిశీల లేదా ప్రజాస్వామ్యమైన దేశంగా చెప్పుకోలేదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం, సామాజిక ఐక్యత, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడ�
దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ (PM Modi) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజ�
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చ�
Anand | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మెతుక్ �
‘మా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆచరణలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఉద్యమాలను, నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస�
Y Satish Reddy | లగచర్ల ( Lagacharla) రైతు హీర్యా నాయక్ కు పోలీసులు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్�