ప్రజాస్వామ్యం అనే పదం వినగానే మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ప్రజల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉండే వ్యవస్థ అది. కానీ కాలం మారినకొద్దీ ఎన్నికల స్వరూపం కూడా మారిపోయింది.
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టుల నిర్మా�
Cockroach Janta Party : ఇటీవల సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) మద్దతు ప్రకటించింది. దేశంలో చర్చలు, విబేధాలు, విమర్శలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుం�
సమాజ వైఖరి- రేపటి తరాన్ని చూస్తే చాలా భయం వేస్తున్నది. ఒక వెఱపు పుడుతున్నది... రోజు రోజుకూ ఎంత అనాగరికులమైపోతున్నామో కదా! అని సిగ్గేస్తున్నది. ఆటవిక సమాజంలో బతకడానికి అసహ్యమేస్తున్నది. దినదినగండం నూరేండ్ల
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన శాసన సభ స్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేస�
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన ఆయుధం అని కోటగిరి తహసీల్దార్ గంగాధర్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆదివారం కోటగిరి మండల క�
తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదు.. ‘పర్సంటేజీల పాలన‘. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తి. వేలాది మంది కార్మికులు రక్తం చిందించిన సింగరేణిని రేవంత్రెడ్డి సర్కార్ ఒక ’కమీషన్ల అడ్డా’గా మార్చేసి�
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేశ పౌరులను ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశ�
Jubilee Hills By poll | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
Rahul Gandhi | ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్కు పొంచిఉన్న ముప్పు అని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. కొలంబియా