సీఎం రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్ర�
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేలా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులను అరెస్టు �
Anna Hazare | కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి (Union Education Ex Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాపై సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సర
జెన్జీ ఉద్యమానికి తలవంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. కాక్రోచ్ల రూపంలోని విద్యార్థ�
Sonam Wangchuk : కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్నిపర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరి�
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడితోపాటు మండలంలోని చిలకటోనిపల్లి, బలీద్పల్లి, వెల్టూరు, మద్దిగట్ల, మోజర్ల, చిన్నమందడి, జగత్పల్లిలో కొనసాగుతు�
ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో మణుగూరు" పిలుపునకు భయపడి కొత్తగూడెం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించడాన
చీకటి బోర్డు మీద
వెలుగక్షరమైనవారి విరమణకు
ఆక్సిజన్ అందని అంపశయ్య బహుమానం
పిల్లల బతుకు బాటలో
ముళ్లు, రాళ్లు ఏరిన గురువులకు
ఆదుకోని రూపాయితో అవమానం
తరగతి గదిలో జీవించినందుకు
ఇల్లూ వాకిలి కల వాయిదా వాయ
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శ�
ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (సర్,స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గురువారం ప్రారంభం కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 50వ డివ�
ప్రజాస్వామ్యం అనే పదం వినగానే మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ప్రజల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉండే వ్యవస్థ అది. కానీ కాలం మారినకొద్దీ ఎన్నికల స్వరూపం కూడా మారిపోయింది.
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టుల నిర్మా�