ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం అల్లాదుర్గం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్లోన
నాడు సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్.. నేడు ఫట్ అయ్యింది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నా ఒక్కరికీ కూడా అందడం లేదు. కిట్ల సరఫరా వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదు. దీంతో నాడు ఎంతో ఆదరణ పొందిన పథక
ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడంలేదన్న విషయం తేటతెల్లమైంది. జిల్లాలోని 14 సర్వీస్ సెంటర్లు, ఓ జిల్లా ఆసుపత్రిలో ప్రసవాలు జరగాల్సి ఉండగా, వాటిలో కేవల�
వికారాబాద్ జిల్లాలో ‘కడుపుకోత’లు జోరు గా సాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తిపడి సిజేరియన్లకు తెగబడుతున్నా యి. సాధారణ కాన్పులకు అవకాశమున్నా.. ఏదో ఒక సాకు చెబుతూ అందినక�
Trade War: బోయింగ్ విమానాలను కొనవద్దు అని చైనా తన ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశం జారీ చేసింది. అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకున్నది.
Deliveries | గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డిపో హోల్డర్ ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం సూచించారు.
మెరుగైన వైద్య సేవలందించి, వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్య, మహిళా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. మాతా శిశు సంరక్షణకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానల
గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండ�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చే
జూలై నెలలో (July Month) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్
డెలివరీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పీహెచ్సీ రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 వరకు (24 గంటల్లో) ఈ పీహెచ్సీలో 8 కాన్పులు జరిగాయి. డాక్టర్ హేమ మానస పర్యవేక్షణలో అందరికీ సాధారణ �
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్ర�