ఇంటర్-డీపీఎస్ జాతీయ స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్ శనివారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) కొల్లురూలో ఘనంగా మొదలైంది. వరుసగా మూడో ఏడాది కొల్లూరు జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యమిస్తున్నది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా కాటేదాన్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థుల ఇండ్ల వద్ద నుంచి దించి వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెంద�
Hyderabad | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థుల�
Bomb Attack | బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి (Bomb Attack) చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల ప్రమాదాల నియంత్రణపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్) వేదికగా రాష్ట్ర జూనియర్ ఆర్చరీ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగాయి. ఇండియన్, రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 200 మందికి పైగా
దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం (Bomb Threats) రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మరోసారి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు.
జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. గత రెండు రోజులుగా కొల్లూరులో జరుగుతున్న పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ టోర్నీలో 20 రాష్ర్టాలకు చెందిన దాదాపు 150 మందిక
Bomb Threat | దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఆర్కే పురమ్ (RK Puram)లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు ఈ ఉదయం బెదిరింపులు వచ్చాయి.
ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1కు త్వరలో తెరలేవనుంది. మంగళవారం ఢిల్లీ పబ్లిక్స్కూల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ధోనీ తొలి కోచ్ కేశవ్ బెనర్జీ, క్రికెట్ వ్యా�