ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్
Delhi Public School | ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. నగరంలోని మధుర రోడ్ (Mathura Road)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది.
రవాణా ఆధారిత అభివృద్ధికి చిరునామాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మారనుంది. జీఎమ్మార్ ఏరో సిటీ పేరుతో 1500 ఎకరాల్లో రకరకాల మౌలికవసతులతో సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్నది.