ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1కు త్వరలో తెరలేవనుంది. మంగళవారం ఢిల్లీ పబ్లిక్స్కూల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ధోనీ తొలి కోచ్ కేశవ్ బెనర్జీ, క్రికెట్ వ్యా�
ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్
Delhi Public School | ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రముఖ పాఠశాలకు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. నగరంలోని మధుర రోడ్ (Mathura Road)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది.
రవాణా ఆధారిత అభివృద్ధికి చిరునామాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మారనుంది. జీఎమ్మార్ ఏరో సిటీ పేరుతో 1500 ఎకరాల్లో రకరకాల మౌలికవసతులతో సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్నది.