హర్యానా వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశంలోని రైతులందరూ కలిసి… అధికార బీజేపీ అహంకారాన్ని తీసేశారని పేర్కొన్నారు. త్రేతాయుగంలో రామచంద్ర�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిప�
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని, రైతులన�
తాను అధికారం కోసం రాజకీయాల్లో కొనసాగడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం భారత మాత కోసమే రాజకీయాల్లో వున్నానన్నారు. తాను రాజకీయాలను కెరీర్గా మార్చుకోవడం �
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ మండిపడింది. మర్యాద లేని సీఎం అంటూ ట్విట్టర్లో విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసింది. దేశ
Aravind Kejriwal: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ దూసుకుపోతున్నారు. గత మూడు రోజులుగా ఆయన పంజాబ్లోని వివిధ నియోజకవర్గాల్లో
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు మాత్రమే ఉంటాయని, సీఎం ఫోటోలను ఆఫీసుల్లో పెట్టనివ్వమని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేపు జర�
Channi Vs Kejriwal: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రుల మధ్య కయ్యానికి దారితీశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అవినీతిపరుడంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపణలు చేయడంపై.. పంజాబ్ ముఖ