న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దేశ్ కే మెంటర్స్ ( Desh Ke Mentors )ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి బ�
Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇక నుంచి దేశభక్తి పాఠాలు భోదించనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడ
ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలతో చనిపోయిన తొమ్మిదేళ్ల దళిత బాలిక మరణంపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. అదేవి�
పద్మ అవార్డులు | ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లు పంపాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం
‘సుందర్లాల్ బహుగుణకు భారతరత్న ఇవ్వాలి’ | ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్
న్యూఢిల్లీ: మెడిటేషన్, యోగా సైన్సెస్ డిప్లొమో కోర్సును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రారంభించారు. ఏడాది డిప్లొమో కోర్సుకు సుమారు 450 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయ�
అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 2022లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన అహ్మదాబాద్
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు దిగివస్తున్నాయి. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. రోజువారీ తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుమఖం పట్ట
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం లేకుంటే సెకండ్ వేవ్ వ్యాప్తి ఈ స్థాయిలో ఉండేది కా
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ సంస్థ అంగీకరించిందని, అయితే ఇండియాలో ఉన్న అన్ని ఫార్మా కంపెనీలు ఆ టీకాను ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశ