న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత�
మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు : ఢిల్లీ సీఎం | దేశ రాజధాని ఢిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే ఇవ్వనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. మొత్తం 1.34 కోట్ల �
Aravind Kejriwal: ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లేదంలో మహా విషాదం తప్పదని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మోదీ ఆగ�
ఢిల్లీలో ఆరు రోజులు లాక్డౌన్ | దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠిన రీతిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సుమారు ఆరు లక్షల మంది చిన్నారులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్త
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని కరోనా టీకా కేంద్రాల ఏర్పాటు, టీకా వేయించుకునే ప్రజల వయసులో సడలింపు ఇవ్వాలని కోరారు. వయ�
చండీగఢ్: వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతుల ప్రాణ త్యాగాలు వృథా కాకుండా చూసే బాధ్యత మనందరిదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హర్యానాలోని జిండ్లో ఆదివారం జరిగిన కిసాన్ మహా పం�