Nitin Gadkari | ముంబై-గోవా రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. అందుకే ఆ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవానికి �
Vijay's Security Protocol | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజారిటీ లేదు. దీంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో జాప్యం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనకు �
కాంగ్రెస్ పాలనలో జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పేరుకు మాత్రమే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. అసలే మొక్క జొన్న కొనుగోల�
Man Kills Mother | ఒక వ్యక్తి మానసిక ఆసుపత్రితో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆహారం ఆలస్యమైందన్న కోపంతో వృద్ధురాలైన తల్లి తలపై గిన్నెతో కొట్టి చంపాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు న�
train delay triggers protest | సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్కు చేరడానికి ప్యాసింజర్ రైలుకు రెండున్నర గంటల సమయం పట్టింది. మధ్యలో ఆ రైలు సిగ్నల్స్ వద్ద ఆరుసార్లు ఆగింది. ఈ నేపథ్యంలో రైల్వే కొత్తగా ఏర్పాటు చే�
సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
Air India Express | ఎయిర్ ఇండియాలో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రహస్యంగా హెచ్చరించింది. ఎయిర్బస్ ఏ320లో ఇంజిన్ భాగాల మార్పులో వైఫల్యం, �
ఆర్డర్ ఆలస్యం అయ్యిందని ఏకంగా హోటల్నే ధ్వంసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో (Ghaziabad) చోటుచేసుకున్నది. రాత్రి 11.30 గంటల సమయంలో ఘజియాబాద్లోని అప్నీ రసోయ్ అనే రెస్టారెంట్కు కొందరు యువకులు వచ్చార
groom abandons wedding | విందు ఆలస్యమైనందుకు వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. పెళ్లి రద్దు చేసుకుని వేదిక నుంచి వెళ్లిపోయారు. అనంతరం మరో అమ్మాయిని ఆ వరుడు వివాహం చేసుకున్నాడు.
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8న జరగాల్సిన సాధారణ ఎన్నికలను వాయిదా వేయాలని పాకిస్థాన్ సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
Supreme Court | రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరకముందే గవర్నర్లు తప్పనిసరిగా వాటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) కఠినంగా వ్యాఖ్యానించింది. గవర్నర్ల తీరుపై సర్వోన్నత న్యాయస్థ
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో ఉపాధి హామీ వేతనాలు చెల్లించే అంశాన�
mobile app | మొబైల్ యాప్ (mobile app) డోన్లోడ్ ఆలస్యంపై ఒక వ్యక్తి ఆగ్రహం చెందాడు. భార్యతో గొడవకు దిగాడు. జోక్యం చేసుకున్న కుమారుడ్ని కత్తితో పొడిచాడు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చేపట్టిన పలు ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితం గా ఆయా ప్రాజెక్టులకు అనుకొన్న వ్యయం కంటే అధికంగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ముషీరాబాద్కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరె�