మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు 6వ సెమిస్టర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పలు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయా..? లేదా..? అన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. కాలేజీల యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరపడం, ఇవి ఫలప్రదం కావడంతో పరీక్ష�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి డాక్ట�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో అన్ని యూనివర్స�
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు సర్కారుపై తిరుగుబాటు చేశాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాయి. మంగళవారం ఓయూ పరిధిలో రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యాలు బహిష్కరించా�
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు (Semester Exams) యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండంలి ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని వెల్లడించ
కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు కేంద్రంగా మారింది. పైరవీకారుల పెత్తనం నడుస్తున్నది. కీలక మైన విభాగాల్లో నిబంధనలు పాటించకపోవడంతో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసక బారుతున్నది. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల వాల్యూ�