డిగ్రీ కాలేజీల్లో టాప్ కాలేజీలుగా పేరొందిన కాలేజీల్లో మొత్తం సీట్లు నిండటం లేదు. డిమాండ్ ఉన్న కీలక కాలేజీల్లో సీట్లు మిగులుతున్నాయి. నిజాం కాలేజీలో డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 205 సీట్లు భర్తీకాలేదు. సిటీ
ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నేరుగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని రామాయంపేట డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శిరీష చెప్పారు. శుక్రవారం కళాశాలలో విలేకరులతో మాట్లాడారు.
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్లో (DOST) సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస�
DOST | డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్ లో సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ త
రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎదురీదుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల భారం మోయలేకపోతున్నాయి. విద్యార్థులు చేరక, అడ్మిషన్లు పెరగక కుదేలవుతున్నాయి.
బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
నాడు ఓ వెలుగు వెలిగిన సంప్రదాయ డిగ్రీ కోర్సులు.. నేడు ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు అడ్మిషన్ల కోసం పోటీపడి ప్రచారం చేసిన కళాశాలలు.. ప్రస్తుతం చడీచప్పుడు లేకుండా పోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ..
MJPTBCWREIS | మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు విధించిన గడువును 20వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ప్రకటనలో వెల్లడి
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లలో పారదర్శకతకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్�
Degree Admissions | రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ప్రభుత్వ అటానమస్ కాలేజీలదే హవాగా సాగుతున్నది. ఈ కాలేజీల్లోనే అత్యధికంగా విద్యార్థులు చేరారు. సీట్లు కూడా ఈ కాలేజీల్లోనే అధికంగా నిండుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో రా
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందు�
‘సీట్లు ఎక్కువ.. చేరే వారు తక్కువ. ఏటా 50శాతంలోపే అడ్మిషన్లు. 50కిపైగా కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు’ వాస్తవ పరిస్థితులిలా ఉంటే డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో వివాదాస్పద న�
డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడుత ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబా
DOST | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరగనుంది.