డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడుత ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబా
DOST | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరగనుంది.
కేసీఆర్ సర్కారు చేపట్టిన విద్యాసంస్కరణలతో డిగ్రీ విద్యకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కొలువుల సాధనకు దగ్గరి దారి కావడం, ప్రైవేట్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతుండడంతో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్త�
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
ఫలితాలు.. అడ్మిషన్లు ఏదీ తీసుకొన్నా అన్నింటా అమ్మాయిలదే హవా. తాజాగా ఈ వరుసలో డిగ్రీ అడ్మిషన్లు చేరాయి. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 52శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందారు.
డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ ఏడాది 2 లక్షలు దాటాయి. ఎప్పటిలాగే రెండు లక్షల మార్కును అధిగమించాయి. శుక్రవారం వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ వెబ్కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపుతో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస�
DOST | హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మొదటి విడుత సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడుతలో 73,220 మంది సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఇ ప్పటి వరకు 70,315 మంది విద్యార్
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవ�
DOST Admission 2023 | డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచే మొదలుకాబోతున్నది. అందుకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 16 నుంచి జూన�
DOST | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 7 వరకు దోస్త్ ప్రత్యేక విడుత
హైదరాబాద్ : తెలంగాణలోని ఆయా యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడుత దోస్త్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పి�
BC gurukulam | మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.