‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ ప్రజాకవి కాళోజీ అన్నమాటలకు తెలంగాణ అక్షరరూపం ఇచ్చింది. మలిదశ ఉద్యమంలో పెన్నేగన్నుగా పేలింది.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్కుమార్ అన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శు
‘ఉద్యమ చరిత్రను దీక్షతో మలుపు తిప్పిన ఘనత కేసీఆర్ది. పోరాట, పరిపాలన పటిమ బీఆర్ఎస్ పార్టీ సొంతం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తె�
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, పదవులను త్యాగం చేసి తెలంగాణవాదం ఉన్నదని చాటిచెప్పిన ఘనత కేసీఆర్కే దక్కిందని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ర�
దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జనరల్ దవాఖానలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, దీక్�
Deeksha Divas | న్యూజిలాండ్లో ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేటితో 15 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన
Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఉద్యమాల కోట దుబ్బాక, గజ్వేల్లోనూ దీక్ష చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మన భాగస్వ�
Harish Rao | 1956లో కుట్రలు చేసి సమైక్యాంధ్రలో తెలంగాణను విలీనం చేశారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆనాటి నుంచి తెలంగాణలో ప్రత్యే రాష్ట్ర ఆకాంక్ష అలాగే ఉన్నదని పేర్కొన్నారు. జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ స
ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్
‘పురిటి నొప్పులు రానిదే తల్లి ప్రసవించదు, త్యాగాలకు సిద్ధం కానిదే విప్లవం సిద్ధించదు’ తెలంగాణలో విప్లవోద్యమాలు బలంగా వేళ్లూనుకొని ఉన్న రోజుల్లో ఆ ఉద్యమాల్లో కొనసాగుతున్న నేను గోడలపై రాసిన నినాదమిది. వ
గ్రేటర్వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహిం చేందుకు గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. నియోజక వర్గాల వారీగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిమ్స్ వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండు వేల మందితో దీక్షా దివస్ను నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు త�
మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే దీక్షా దివస్కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.