ప్రజలపై ప్రేమ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, మానవత్వ కోణంలో ఆలోచించి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్ అన్నారు. దీక్షా దివస్ 11 రో
అది తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని కీలక ఘట్టానికి చేర్చిన దీక్ష. చిరకాల ఆకాంక్షలను తట్టిలేపి విజయతీరాలకు నడిపించిన దీక్ష. ఒక స్వప్నాన్ని సాకారం చేసిన దీక్ష. తన జాతిజనుల కోసం ఓ బక్క పల్చని మనిషి దిక్క�
Deeksha Divas | లండన్లో బీఆర్ఎస్ యూకే శ్రేణులు దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకుల�
‘యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో అని ప్రాణాలకు తెగించి నిలబడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. ఆయన ప్రాణాలకు తెగించడం వల్లే ఢిల్లీ పీఠం కదిలింది.. అమరవీరుల త్యా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడిందని, తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్న�
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. గాంధేయ మార్గంలో ఆయన ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29వ తేదీని దీక్షాదివస్గా పలు యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు.
కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా ద�
ఉద్యమాలు.. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షా దక్షత తెలంగాణకు దారి చూపింది. సకల జనులను ఏకం చేసింది.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు పునాదులు వేసింది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి.., ఊరూరూ పిడికిలెత్తి కొట్లా�
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షను పురసరించుకొన�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసింది కేసీఆరేనని, ఆయన పట్టుదలతో చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొ