రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రక్షాళన జరగనుందా..? తాజా పరిణామాలు అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికేనా..? అన్న ప్రచారం వినబడుతోంది. కార్పొరేషన్లో ప్రధానంగా పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణా
ఒకప్పుడు ఇంటికొక సైకిల్ ఉండేది. నేడు మారుతున్న పోకడకు అనుగుణంగా ఇంటికి రెండు, మూడు ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. కాలు తీసి బయట పెట్టాలన్నా.. బైక్ వాడకమే ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ ప్రమాదాలు అనేక�
ఎన్ని చేసినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడంలేదు.
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల�
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
బిడ్డకు జన్మనివ్వటం ద్వారా స్త్రీ మాతృత్వ హోదాను అందుకోవటమే కాదు.. మానవజాతి కొనసాగింపునకు దోహదపడుతుంది. ఈ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే గర్భవతులు, �
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియ�
వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత కూడా విపరీతంగా వేదిస్తోంది. ఎకరా పొలంలో వరి పండించాలంటే రైతుకు వచ్చే లాభం కన్నా పెట్టుబడే అధికంగా ఉంటుందన
అనర్హులు ఉన్నారంటూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇచ్చిన సొమ్మును కేంద్రం వెనక్కి తీసుకుంటున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎకరానికి రూ.2 వేల చొప్పున ఏట�
వరికి కేంద్రం ఉరి వేస్తున్నది. ఎగుమతులు తగ్గినందున సాగు తగ్గించాలని ఒకసారి, విదేశాల్లో డిమాండ్ ఉన్నందున సాగు పెంచాలంటూ కేంద్ర మంత్రులే మరోసారి భిన్న ప్రకటనలు చేశారు. మరోవైపు వరి ఉత్పత్తిలో అగ్రగామిగా �
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టీల్ ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్కు డిమాండ్ పడిపోవడంతో టన్ను స్టీల్ ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు తగ్గాయి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.36 తగ్గింది. ఈ తగ్గింపు సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,976కు చేరింది
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 22గేట్లు రెండు అడుగులు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 73,902 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 73,902 క్యూసెక్కుల అవు�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగా 59,380 క్యూసెక్కుల నుంచి 36 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ రవి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వరద గే�