డెబిట్ కార్డు ఆన్లైన్ ఫ్రాడ్లో మీపై 17 మంది మహిళలు బెంగుళూర్లోని గాం ధీనగర్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యిందంటూ సైబర్నేరగాళ్లు ఓ మహిళా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి రూ.11లక్షల�
RTC | ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, డెబిట్, క్
డెబిట్, క్రెడిట్ కార్డుల క్లోనింగ్ మోసాలను నిలువరించేందుకు యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టినప్పటికీ అవగాహన లేక మధ్య తరగతి వ్యా పారులు నష్టపోతున్నారు. మోసగాళ్లు అలాంటివారిని టార్గెట్ చేస్తూ ఆయా షాప�
బీవోబీ దేశవ్యాప్తంగా 6 వేల ఏటీఎంలలో యూపీఐ ఆధారిత ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బీవోబీ యూపీఐ ఏటీఎంలలో యూపీఐ ఆధారిత మొబైల్ యాప్తో డెబిట్ కార్డు లేకుండా నగదును విత్డ్రా చేసుకోవచ్చున�
సైబర్ క్రైమ్స్పై ప్రజలను ప్రభుత్వం ఎంతగా చైతన్యం చేస్తున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఆఫర్లు, క్యాష్బ్యాక్ పేరుతో క్రెడిట్, డెబిట్కార్డు వినియోగదారులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్న న�
విదేశాలు సందర్శించేవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా విదేశాల్లో రూ.7 లక్షల లోపు పెట్టే ఖర్చుపై పన్ను లేదని స్పష్టంచేసింది.
ఓ ఖాతాదారుడికి డెబిట్ కార్డు జారీ చేయకుండానే, అతడి అకౌంట్ నుంచి చార్జిల కింద రూ.590 యాక్సిస్ బ్యాంక్ వసూలు చేసింది. తార్నాకలోని హనుమాన్నగర్కు చెందిన కెవిన్ సుకీర్తి యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ ఖా�
ఈ నెల 17న రూ.7 కోట్ల వజ్రాభరణాలతో ఉడాయించిన కారు డ్రైవర్ శ్రీనివాస్ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని హైదరాబాద్కు త�
సిటీ బస్సులు, డిస్ట్రిక్ట్ బస్సులు.. అనే తేడా లేకుండా అన్నిరకాల ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి క్యాష్లెస్ టికెట్ జారీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ చర్యలు ముమ్మరం చేసింది.