NCRB Report | దేశంలో 2023లో వరకట్న సంబంధిత నేరాలు 14 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక 'భారతదేశంలో నేరం 2023' ప్రకారం.. ఏడాది పొడవునా 15,489 కేసులు నమోదయ్యాయి. అదనంగా వరకట్నం వేధింపుల కారణంగా 6,156 మం
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. దాంతో ఇప్పటివరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి పెరిగింది.
Death toll | పొరుగు దేశం నేపాల్ (Nepal) లో అవినీతి (Curruption) కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతుల సంఖ్య (Death toll) 51కి పెరిగింది. వారిలో 30 మంది బుల్లెట్ గాయాల (Bullet wounds) తో మరణించిన వారు ఉన్నారు. మిగతా 21 మంది మంటలు అంటుకుని, ఇతర గాయా
Pakistan: పాకిస్థాన్లో వానలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులోని బునేర్ జిల్లాలో సుమారు 350 మంది మరణించారు. ఇంకా 200 మంది మిస్సింగ్లో ఉన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన (Air India Plane Crash) ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెళ్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్
Iran blast | ఇరాన్ (Iran) లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం సంభవించిన భారీ పేలుళ్ల (Blasts) లో మృతిచెందిన వారి సంఖ్య 28కి పెరిగింది. ఈ ఘటనలో సుమారు 750 మందికిపైగా గాయపడ్డారు. పేలుడులో పెద్దఎత్తున చెలరేగిన మం
EX MLA Methuku Anand | మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఉగ్రదాడిని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ �
Myanmar | మయన్మార్ (Myanmar) భూకంప (Earthquake) ప్రాంతంలో మృత్యుఘోష కొనసాగుతోంది. మార్చి 28న మధ్యాహ్నం అక్కడ సంభవించిన భారీ భూకంప ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
Nepal Floods | నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పె�
Nepal Floods | పొరుగుదేశం నేపాల్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్ల�
coal mine : ఇరాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు.