గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన (Air India Plane Crash) ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెళ్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్
Iran blast | ఇరాన్ (Iran) లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం సంభవించిన భారీ పేలుళ్ల (Blasts) లో మృతిచెందిన వారి సంఖ్య 28కి పెరిగింది. ఈ ఘటనలో సుమారు 750 మందికిపైగా గాయపడ్డారు. పేలుడులో పెద్దఎత్తున చెలరేగిన మం
EX MLA Methuku Anand | మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఉగ్రదాడిని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ �
Myanmar | మయన్మార్ (Myanmar) భూకంప (Earthquake) ప్రాంతంలో మృత్యుఘోష కొనసాగుతోంది. మార్చి 28న మధ్యాహ్నం అక్కడ సంభవించిన భారీ భూకంప ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
Nepal Floods | నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పె�
Nepal Floods | పొరుగుదేశం నేపాల్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్ల�
coal mine : ఇరాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు.
Kedarnath: కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో మరణించిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 40,000 దాటిపోయింది. మృతదేహాలను ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు నానా కష్టాలు పడుతున్నారు. గాజా స్ట్రిప్లోని డెయిర్ అల్-బలాహ్ శ్మశాన వాటికలో సూర్యోదయం నుంచి సమాధుల త�
Bangladesh Hotel: బంగ్లాదేశ్లోని జెస్సోరిలో ఉన్న ఓ హోటల్పై జరిగిన దాడి భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. దీంతో ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకున్నది. జెస్సోరి ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డైరెకర�
Hathras stampede: హాథ్రాస్లో బోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంక్య 121కి చేరింది. ఆ ఘటనలో గాయపడ్డవారి సంఖ్య 28గా నమోదు అయ్యింది. దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు తొక్కిస�
పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. శిథిలాల కింద 2 వేల మంది ఉన్నట్టు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి (ఐరాస) తెలిపింది.